న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
కపడ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కడప, జులై 20 (ఫీచర్స్ ఇండియా): నగర శివారులోని నానేపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో 16 మంది గాయపడ్డారు. టెంపో, లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రయాణీకులతో మితిమీరిన వేగంతో వెళ్తున్న టెంపో అదే వేగంతో వెళ్తున్న లారీని ఢీకొట్టింది.